ఒక పక్క దేశమంతా జై భారత్ మాట నినాదం తో నిన్న స్వాతంత్ర దినోత్సవం పండగ చేసుకొన్నారు. పేద నించి గొప్ప వరకు తమకు తోచిన విధంగా జండా పండగ చేసుకున్న వేళ...రాజకీయ...
మంత్రి గంటా శ్రీనివాసరావు గోడ మీద పిల్లి లాంటి వారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆయన అక్కడ చేరిపోతారని చెప్పారు....
మీడియా మైకుల ముందు అరిసే అరుపులకూ.. సృష్టించే మెరుపులకు, వాస్తవాలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో తాజాగా నిరూపించారు టీడీపీ నేత సీఎం రమేష్! అసలు విషయాలకంటే కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తూ, పనికిమాలిన...