ఈ లోకంలో ఎవరు ఎవరినైనా కలుసుకోవచ్చు.. ఎవరు ఎవరితోనైనా మాట్లాడొచ్చు. కాకపోతే ఈ విషయంలో ఒకరి మీటింగులకు మరొకరు వెళ్లడం వెళ్లకపోవడం అనేది ఆయా రాజకీయ పార్టీల రూల్స్ ని బట్టి ఉంటాయి...
టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ప్రభుత్వంపైనా, టీటీడీ పాలనపైనా ఆరోపణలు చేసిన ఆయన.. స్వామివారి నగలు, సంపద విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు....