ప్రభుత్వ చీఫ్ విప్, పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన వ్యవహారం కలకలం రేపుతోంది. టీడీపీలో వర్గ విబేధాలను మరోసారి బయటపెట్టింది. వ్యవహారం...
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ రెడ్డి టీడీపీ నేతలపై మండిపడ్డారు. సురేష్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ... "మన రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయాలలో ఎన్నో రకాల డ్రామాలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న తెలుగుదేశం...
పార్లమెంటులో టీడీపీ ఎంపీల నిరసన తరువాత టీడీపీ ఎంపీ జెసి దివాకరరెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలా సహనం ఉందని... కానీ ఆ సహనమే ఇప్పుడు కొంప ముంచుతుందని వ్యాఖ్యానించారు....