ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకృతి సేద్యంలో ఏ మేరకు ఫలితం సాధించారో ప్రజలకు చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం చేయబోతున్నారని, తెలుగుదేశం నేతల, టిడిపి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే అందులోని గుట్టును జివిఎల్ బహిర్గతం చేశారు. బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు వాదనే...
'పోలవరం'ను ఏపీ ప్రభుత్వం అక్షయపాత్రలా భావిస్తోందని భాజపా ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ జీవీఎల్ కేంద్రానికి ఇవ్వాల్సిన మర్యాద పూర్వక వెయిటేజ్ కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని...