తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం సోమవారంతో ముగియనుంది. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నాయి. రేపటి నుంచి అమరావతి నుంచే ఆ రాష్ట్ర హైకోర్టు పనిచేయనుంది. ఇందుకోసం...
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ లో విచ్చల విడిగా అవినీతి పెరగడం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం వలనే ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం...